హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న మంచిర్యాల పట్టణం లోని గర్మిళ్ల ప్రాంతానికి చెందిన *ఎమ్మెస్సీ విద్యార్థినీ నుగూరి ఉషారాణి* కి వైద్యఖర్చుల నిమిత్తం ఈరోజు *మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లశంకర్ ₹ 5వేలు, ఎడ్ల శంకర్ ₹ 3వేలు, సల్లనరేష్ రూ.2 వేలు, బొయిడివెంగల్రావ్ రూ.2వేలు, స్వామి వివేక్ పటెల్ రూ.2 వేలు, ఇప్ప రమేష్ రూ.వెయ్యి మొత్తం Rs,15.000 అందజేయడం జరిగింది.* ఈ కార్యక్రమం లో నాయకులు పానుగంటి శ్రీనివాస్, ఉస్కమల్ల శంకర్ లు పాల్గొన్నారు.
ఈరోజు కట్ట పోచమ్మ దేవాలయం పక్కన నాగదేవత ఆలయ దర్వాజ ముహూర్తం నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ నల్ల శంకర్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో లెక్కల వెంకటేశ్వర్లు సదానందం గౌడ్ ఆత్మకూరు నర్సయ్య గార్లు తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment