నల్ల కోటమ్మ లక్షయ్య ట్రస్ట్, మంచిర్యాల

హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న మంచిర్యాల పట్టణం లోని గర్మిళ్ల ప్రాంతానికి చెందిన *ఎమ్మెస్సీ విద్యార్థినీ నుగూరి ఉషారాణి* కి వైద్యఖర్చుల నిమిత్తం ఈరోజు *మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లశంకర్ ₹ 5వేలు, ఎడ్ల శంకర్ ₹ 3వేలు, సల్లనరేష్ రూ.2 వేలు, బొయిడివెంగల్రావ్ రూ.2వేలు, స్వామి వివేక్ పటెల్ రూ.2 వేలు, ఇప్ప రమేష్ రూ.వెయ్యి మొత్తం Rs,15.000 అందజేయడం జరిగింది.* ఈ కార్యక్రమం లో నాయకులు పానుగంటి శ్రీనివాస్, ఉస్కమల్ల శంకర్ లు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

నల్ల కోటమ్న లక్షయ్య ట్రస్ట్, మంచిర్యాల